నందమూరి తారకరత్న (Taraka Ratna) అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి (Alekhya Reddy) అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
మరోవైపు తారకరత్నకు నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలిస్తున్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.
తారకరత్న పార్థీవ దేహాన్ని రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు.
రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Spread the love గత కొన్ని రోజులుగా నిహారిక అలాగే చైతన్య ఇద్దరు మధ్య విడాకులు వచ్చేసాయని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వల్లే వారి ఇద్దరు విడిగా ఉంటున్నారన్న వార్తలు మెగా కుటుంబ సభ్యులను […]
Spread the love సినీ నటుడు నందమూరి తారకరత్న మరణానంతరం పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగాలనుకున్న హీరో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు. తారకరత్న (Tarakaratna)నందమూరి ఫ్యామిలీకి టీడీపీకి చెందిన వ్యక్తి కావడం..ఆయన భార్య […]
Spread the love ప్రముఖ బుల్లితెర నటి, బిగ్బాస్ ఫేం కీర్తీ భట్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ప్రముఖ నటుడు విజయ్ కార్తీక్తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆదివారం […]