100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న త్రిగ్రహి యోగం ఈ 3 రాశులవారికి ఇక డబ్బుల వర్షం కురుస్తూ ఉంటుంది

Spread the love

ఏదైనా రాశిలో మూడు గ్రహాల కలయిక జరిగినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 100 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాల కలయిక జరగనుంది.

ఈ సమయంలో 12 రాశులలో కొన్ని రాశుల విశేష ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న త్రిగ్రహి యోగం ఈ 3 రాశులవారికి ఇక డబ్బుల వర్షం కురుస్తూ ఉంటుంది