హైదరాబాద్ సరూర్నగర్ అప్సర (30) మర్డర్ కేసు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే పూజారి సాయికృష్ణ ఆమెను హత్య చేసి ఆపై మ్యాన్హోల్లో పడేసి పూడ్చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు.. ఆమె తల్లితో కలిసి అప్సర కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అప్సరను పూజారే హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అయితే ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. చైన్నైకి చెందిన అప్సర తల్లితో కలిసి ఏడాది క్రితం నగరానికి వచ్చింది. ఆమె టెంపుల్కు వెళ్లే క్రమంలో అక్కడే పూజారిగా ఉన్న సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సాయికృష్ణను తనను కూడా పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తడి తేవటంతోనే తాను చంపేసినట్లు పూజారి ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు. అప్సరకు
అప్సరా కేసులో రాత్రికి రాత్రే మరో ఊహించని పెద్ద ట్విస్ట్ ఆమె భర్త ఎవరో తెలిసి తలపట్టుకుంటున్న అధికారులు
హైదరాబాద్ సరూర్నగర్ అప్సర (30) మర్డర్ కేసు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉండే పూజారి సాయికృష్ణ ఆమెను హత్య చేసి ఆపై మ్యాన్హోల్లో పడేసి పూడ్చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు.. ఆమె తల్లితో కలిసి అప్సర కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అప్సరను పూజారే హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అయితే ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. చైన్నైకి చెందిన అప్సర తల్లితో కలిసి ఏడాది క్రితం నగరానికి వచ్చింది. ఆమె టెంపుల్కు వెళ్లే క్రమంలో అక్కడే పూజారిగా ఉన్న సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సాయికృష్ణను తనను కూడా పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తడి తేవటంతోనే తాను చంపేసినట్లు పూజారి ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు. అప్సరకు
అప్సరా కేసులో రాత్రికి రాత్రే మరో ఊహించని పెద్ద ట్విస్ట్ ఆమె భర్త ఎవరో తెలిసి తలపట్టుకుంటున్న అధికారులు
Spread the love ఏ మనిషైనా సరే…ఆడ,మగ,పేద,ధనిక,చిన్న,పెద్ద ఎలాంటివరైన సరే బ్రతకాల్సిన మనిషి వృద్ధాప్యం చూడాల్సిందే.వృద్ధాప్యం వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉన్నా,లేకపోయినా ఓపిక,శక్తి మాత్రం తగ్గిపోతో ఉంటాయి క్రమక్రమంగా.ఇది కాగా దిర్గకలిక రోగలిఉ కానీ […]
Spread the love ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాద తీరు నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా రైలు ఇంజిన్ పట్టాలు తప్పి కొంచెం పక్కకు వెళ్తేనే తిరిగి దాన్ని […]
Spread the love భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో […]