నందమూరి తారకరత్న (Taraka Ratna) అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త దూరమయ్యాడన్న బాధలో ఉన్న తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి (Alekhya Reddy) అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా సరైన ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
మరోవైపు తారకరత్నకు నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలిస్తున్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.
తారకరత్న పార్థీవ దేహాన్ని రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు.
రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Spread the love నటుడు..నిర్మాత నాగబాబు కుమారుడు..హీరో వరుణ్ తేజ్..హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ జరిగింది. దాంతో మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలయింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల […]
Spread the love వయసు కేవలం 39 ఏళ్లు. భార్య పిల్లలతో ఇంకా ఎంతో జీవితాన్ని అనుభవించాల్సి ఉంది. కానీ, విధి వక్రీకరించింది. ఊహకు అందని విధంగా నందమూరి తారకరత్నను (Taraka Ratna) మృత్యువు […]
Spread the love విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చెన్నైలోని ఆళ్వార్పేట డీడీకే రోడ్లోని ఇంట్లో కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. పెద్ద కూతురు పేరు మీరా. చిన్న కూతురు పేరు […]