చెప్పాలి అంటే శని దేవుని యొక్క చూపు ఒక వ్యక్తి మీద పడింది అంటే కచ్చితంగా అతని జీవితం పూర్తిగా తార్మాలవుతుంది. అది ఎలాగా అంటే ఇయాల నాటి శని అంటారు అలాగే శని నెత్తి మీద ఉన్నాడు అంటారు అలాగే శని మహర్దశ అంటుంటారు ఇలాగా శని దేవుని యొక్క గ్రహ స్థితి మార్పులను రకరకాలుగా విభజించింది మన జ్యోతిష్య శాస్త్రం కానీ
వీటన్నిటినీ పక్కన పెట్టేస్తే శని దేవుడు ఒక మూడు రాశులని మాత్రం ఎల్లప్పుడూ కూడా చల్లగా చూస్తూ ఉంటారు.యాలనాటి శని అర్ధాష్టమ శని ఇలాగ ఏ విషయంలోనూ కూడా వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఆ మూడు రాశుల వాళ్ళు కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో అనుకున్న పని అనుకున్నట్టుగానే సాధిస్తారు ఎటువంటి వైఫల్యాలు చావి చూడరు. ఒకవేళ అవి చూసినా కూడా అది వాళ్ళ విజయానికి తొలిమెట్టుగా మారుతుంది అయితే మరి శని దేవుడు చాలా అద్భుతంగా చూసే ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా
ఫిబ్రవరి 5వ తేదీ నుండి శనీశ్వరుడి ఆధీనం లోకి 6 గ్రహాలు శనీశ్వరుడి చల్లని చూపు వల్ల ఈ రాశుల వారికి
సాధారణంగా నవగ్రహాల యోక్క స్థితి మార్పులు గ్రహ మార్పుల వల్ల మనకి జాతకంలో కొన్ని శుభ అశుభ ఫలితాలు ఏర్పడుతుంటాయి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే శని దేవుని యొక్క చూపు ఒక వ్యక్తి మీద పడింది అంటే కచ్చితంగా అతని జీవితం పూర్తిగా తార్మాలవుతుంది. అది ఎలాగా అంటే ఇయాల నాటి శని అంటారు అలాగే శని నెత్తి మీద ఉన్నాడు అంటారు అలాగే శని మహర్దశ అంటుంటారు ఇలాగా శని దేవుని యొక్క గ్రహ స్థితి మార్పులను రకరకాలుగా విభజించింది మన జ్యోతిష్య శాస్త్రం కానీ
వీటన్నిటినీ పక్కన పెట్టేస్తే శని దేవుడు ఒక మూడు రాశులని మాత్రం ఎల్లప్పుడూ కూడా చల్లగా చూస్తూ ఉంటారు.యాలనాటి శని అర్ధాష్టమ శని ఇలాగ ఏ విషయంలోనూ కూడా వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఆ మూడు రాశుల వాళ్ళు కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో అనుకున్న పని అనుకున్నట్టుగానే సాధిస్తారు ఎటువంటి వైఫల్యాలు చావి చూడరు. ఒకవేళ అవి చూసినా కూడా అది వాళ్ళ విజయానికి తొలిమెట్టుగా మారుతుంది అయితే మరి శని దేవుడు చాలా అద్భుతంగా చూసే ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా
ఫిబ్రవరి 5వ తేదీ నుండి శనీశ్వరుడి ఆధీనం లోకి 6 గ్రహాలు శనీశ్వరుడి చల్లని చూపు వల్ల ఈ రాశుల వారికి
Spread the love రక్షాబంధన్ సందర్భంగా శ్రావణ పౌర్ణిమ చాలా మంచిదని ఈరోజు ఏ పని తలపెట్టిన నిర్విఘ్నంగా ముందుకు సాగవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఈ పౌర్ణమి నుంచి నాలుగు రాశుల వారికి […]
Spread the love వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు.ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. […]
Spread the love దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే […]