అప్సర హత్య కేసు… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్నేహం పేరుతో ఆ యువతితో తిరిగిన పూజారి సాయికృష్ణ.. పెళ్లి చేసుకోవాలనే సరికి అప్సరను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికి కనిపించకుండా ఓ మ్యాన్ హోల్ లో పడేసి చేతులు దులుపుకుందాం అనుకున్నాడు. కానీ,
అసలు నిజాలు బయటకు పొక్కడంతో నిందితుడు సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటనపై నిందతుడు సాయి కృష్ణ భార్య శ్రావణి తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నా భర్త హత్య చేసేంత దుర్మార్గుడు కాదంటూ నిందితుడు సాయి కృష్ణ భార్య తెలిపింది. ఇద్దరి మధ్య పరిచయం ఉన్నది వాస్తవం. కానీ, వీరి మధ్య అలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పుకొచ్చింది. అప్సర చాలా సార్లు మా ఇంటికి పూజకు కూడా వచ్చింది. గుడిలో నా భర్తకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకరు అప్సరు అన్నారు. ఆమె గర్భవతి కావడం
అనేది నా భర్త వల్ల కాకుండొచ్చని కూడా వివరించింది. అప్సరతో నా భర్త కలిసి తిరుగుతుంటే ఆమె తల్లి ఏం చేసిందని సాయి కృష్ణ భార్య శ్రావణి ప్రశ్నించింది. మొత్తానికి నా భర్త మంచితనం వల్ల ఇదంతా జరిగిందని, పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇంతకంటే
ముర్ఖత్వం మరొకటి లేదని ఆమె అన్నారు. అప్సర కేసులో నిందితుడు సాయి కృష్ణ భార్య శ్రావణి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Spread the love తల్లి మనకు జన్మనిస్తే , తండ్రి నడక నేర్పిస్తాడు, అలాగే గురువు నడవడానికి మార్గాన్ని చూపిస్తాడు.. మనం ఎన్ని జన్మలు ఎత్తిన వీరి రుణం తీర్చుకోలేం. కానీ వారిని పూజించి […]
Spread the love ఫ్రెండ్స్ ఒకప్పుడు అంటే ఆకలేస్తే ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం మన దగ్గర ఒక ఫోను zomato లాంటి ఆప్స్ ఉంటే చాలు చక్కగా కావాల్సిన […]
Spread the love సైఫ్ వేధింపుల గురించి తన తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఇందులో కాలేజీలో చదువుకోవాలంటేనే తనకు భయమేస్తోందని, సైఫ్ వేధింపులు ఆగడం లేదని ప్రీతి తెలిపింది. సైఫ్ […]